రాయికోడ్, జులై 26: రాయికోడ్ మండల పరిధిలోని మాటూర్ గ్రామంలో ఆదివారం ఆషాడమాసం బోనాలు పురస్కరించుకొని గ్రామంలో కొలువుదీరిన ఎల్లమ్మ తల్లికి బోనాల మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు మహిళలు, ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల్లతో ఆటపాటలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి రేణుక ఎల్లమ్మ తల్లికి భోనాలు నైవేద్యం సమర్పించారు. అనంతరం అమ్మవారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమం లో గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Monday, July 27, 2026
Subscribe to:
Post Comments (Atom)
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం
ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...
No comments:
Post a Comment