Showing posts with label Jyothirvaasthu vidhya peetam. Show all posts
Showing posts with label Jyothirvaasthu vidhya peetam. Show all posts

Saturday, January 24, 2026

ఈనెల 25న ఘనంగా పాపనాశ రథసప్తమి వ్రత మహోత్సవం

సంగారెడ్డి జనవరి 23 (SNM న్యూస్): సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్లి వాస్తు విద్యాపీఠంలో ఈనెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు 1671 మంది మహిళలచే శ్రీ పాపనాశ రథసప్తమి వ్రతం మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. 2014 సంవత్సరం నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల్లో సంస్కారం అనబడితే కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. పాపనాశ రథసప్తమి వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజి అనంతకిషన్ ప్రశాంత్ సంజయ్ విఠల్ దాస్ మురళి శ్రీధర్ కృష్ణ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యాపీఠం సభ్యులు తోపాజి అనంతకిషన్ ప్రశాంత్ సంజయ్ విఠల్ దాస్ మురళి శ్రీధర్ కృష్ణ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు...

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...