సంగారెడ్డి ప్రతినిధి మార్చి 15 (SNM న్యూస్): పుల్కల్ మండలంలోని ఇసోజీపేట గ్రామంలో 20 లక్షల సిసి రోడ్డు ప్రారంభిస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గారెడ్డి, గ్రామ సర్పంచి విజేందర్ రెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వైద ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి గురించి సిసి రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు, ఈ గ్రామానికి ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు కలిగిందని సర్పంచ్ విజేందర్ రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమంలో మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, నాయకుని గోవర్ధన్ సత్తార్ పటేల్ గోపాల్ తాజా మాజీ ఎంపిటిసి నాయకుని రవికుమార్ గ్రామ ఉపసర్పంచి రవికుమార్ వార్డు సభ్యులు బి నరేంద్ర,నాయకులు శివనుల గణపతి తలారి యాదగిరి సుఖేందర్ రెడ్డి లచిరెడ్డి లక్మన్ రెడ్డి మంగలి రాజు పండరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Sunday, March 15, 2026
ఇసోజిపేటలో సిసి రోడ్డు పనుల ప్రారంభం
Subscribe to:
Post Comments (Atom)
నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు
సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment