Tuesday, February 24, 2026

మాజీ మంత్రి టీ. హరీష్ రావుని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్‌వీ నాయకుడు అఖిల్

 

సంగారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 23 (SNM న్యూస్): హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్  ఆధ్వర్యంలో మాజీ మంత్రి టి. హరీష్ రావుని బీఆర్‌ఎస్‌వీ నాయకుడు అఖిల్ కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో తిరిగి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, ప్రజలు మళ్లీ అభివృద్ధి పాలన కోరుకుంటున్నారని హరీష్ రావు గారు విశ్వాసం వ్యక్తం చేసినట్లు అఖిల్ తెలిపారు. యువత పార్టీకి అండగా నిలవాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చినట్లు చెప్పారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...