సంగారెడ్డి, మార్చి 19(SNM న్యూస్):నవోదయ 2026 ఫలితాల్లో వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థి ఎం.శరత్ చంద్ర 95.25 మార్కులతో జిల్లాలోనే మొదటి ర్యాంకు సాధించారని సంస్థ కరస్పాండెంట్ అరిగే వీణ శ్రీనివాస్ తెలియజేశారు. సంస్థ నుండి మరో విద్యార్థి 88.75 మార్కులతో నవోదయాలో సీటు సాధించారని తెలియజేశారు. సంస్థ స్థాపించిన నాటి నుండి ప్రతి సంవత్సరం వివేకానంద కోచింగ్ సెంటర్ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు యాజమాన్యం ఈ సందర్భంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో మంచి అత్యుత్తమ ఫలితాలతో అగ్రగామిగా రాణించాలని కరస్పాండెంట్ తెలియజేశారు. ఈ విజయానికి సహకరించిన అధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Thursday, March 19, 2026
నవోదయ ఫలితాల్లో వివేకానంద కోచింగ్ సెంటర్ ప్రభంజనం
Subscribe to:
Post Comments (Atom)
నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు
సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment