Thursday, March 19, 2026

నవోదయ ఫలితాల్లో వివేకానంద కోచింగ్ సెంటర్ ప్రభంజనం

సంగారెడ్డి, మార్చి 19(SNM న్యూస్):నవోదయ 2026 ఫలితాల్లో వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థి ఎం.శరత్ చంద్ర 95.25 మార్కులతో జిల్లాలోనే మొదటి ర్యాంకు సాధించారని సంస్థ కరస్పాండెంట్ అరిగే వీణ శ్రీనివాస్ తెలియజేశారు. సంస్థ నుండి మరో విద్యార్థి 88.75 మార్కులతో నవోదయాలో సీటు సాధించారని తెలియజేశారు. సంస్థ స్థాపించిన నాటి నుండి ప్రతి సంవత్సరం వివేకానంద కోచింగ్ సెంటర్ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు యాజమాన్యం ఈ సందర్భంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో మంచి అత్యుత్తమ ఫలితాలతో అగ్రగామిగా రాణించాలని కరస్పాండెంట్ తెలియజేశారు. ఈ విజయానికి సహకరించిన అధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...