సంగారెడ్డి జనవరి 23 (SNM న్యూస్): సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్లి వాస్తు విద్యాపీఠంలో ఈనెల 25వ తేదీన ఉదయం 10 గంటలకు 1671 మంది మహిళలచే శ్రీ పాపనాశ రథసప్తమి వ్రతం మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆశ్రమంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. 2014 సంవత్సరం నుంచి మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల్లో సంస్కారం అనబడితే కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. పాపనాశ రథసప్తమి వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజి అనంతకిషన్ ప్రశాంత్ సంజయ్ విఠల్ దాస్ మురళి శ్రీధర్ కృష్ణ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యాపీఠం సభ్యులు తోపాజి అనంతకిషన్ ప్రశాంత్ సంజయ్ విఠల్ దాస్ మురళి శ్రీధర్ కృష్ణ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు...
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Saturday, January 24, 2026
ఈనెల 25న ఘనంగా పాపనాశ రథసప్తమి వ్రత మహోత్సవం
Subscribe to:
Post Comments (Atom)
సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం
సంగారెడ్డి, మార్చి 30 (SNM న్యూస్); సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభ...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment