సంగారెడ్డి, నవంబర్ 21 (ఎస్ఎన్ఎం న్యూస్): భద్రాద్రి జిల్లాలో జరిగిన ఎస్ జి ఎఫ్ .క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన రైఫిల్ షూటింగ్ పోటీలో సంగారెడ్డి సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యార్థులు టీం సభ్యులు పాల్గొన్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో భద్రాది కొత్తగూడెం రాష్ట్రస్థాయి తుపాకీ షూటింగ్ అండర్-14, 17 విభా గాల్లో బాల, బాలికలు పోటీలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వచ్చిన విద్యా ర్థులు షూటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తుపాకీతో గురిని పేల్చారు. రైఫిల్ షూటింగ్ కోచ్ శశ్వంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు బహుమతులు గెలుపు పొందారని తెలిపారు. జాతీయ స్థాయిలో జిల్లా టీం ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తామని షూటింగ్ జిల్లా కార్యదర్శి శేశ్వంత్ తెలిపారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతులమీదుగా సర్టిఫికెట్లు పట్నం శెట్టి సాయి చరణ్ టీం అందుకున్నారు
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Saturday, November 22, 2025
షూటింగ్ విజేతలకు కలెక్టర్, ఎమ్మెల్యే భినందనలు
Subscribe to:
Post Comments (Atom)
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment