Thursday, November 13, 2025

బీసీల ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయండి -నాయకోటి రాజు

 

సంగారెడ్డి, నవంబర్ 13 (ఎస్ ఎన్ ఎం న్యూస్): రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు ... ఇది మా హక్కు బిసిలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసీ, తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాలనే ప్రధాన డిమాండ్ తో13, 2025 నవంబర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలలో...బిసీల ధర్మ పోరాట దీక్షలు విజయవంతం చేయాలని బిసి జాయింట్ యాక్షన్ కమిటీ (బిసి జెఎసి), తెలంగాణ రాష్ట్రం వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...