సంగారెడ్డి పట్టణంలోని శ్రీనగర్ పాత బస్టాండ్ మహంకాళ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమర్జనం సందర్భంగా లడ్డూ వేలం పాట హోరా హోరీగా సాగింది. భారీ ధర పలికి రూ.1 లక్ష రూపాయలకు వినాయకుని లడ్డూను హెల్పింగ్ యాండ్స్ అసోసియేషన్ సభ్యులు అఖిల్ సొంతం చేశారు. మహంకాళ్ యూత్ , శివ పంతులు అఖిల్ ను సన్మానించారు. యువత సభ్యులు సూరజ్, చిన్న, శ్రీను, శ్యామ్, శ్రీకాంత్, లక్కీ, నాగరాజ్, సాయి, రాజ్, వంశీ, విజయ్, రోహిత్ ఉన్నారు
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Sunday, September 07, 2025
రూ.1 లక్ష రూపాయలు పలికిన మహంకాళి లడ్డూ
Subscribe to:
Post Comments (Atom)
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment