Sunday, September 07, 2025

రూ.1 లక్ష రూపాయలు పలికిన మహంకాళి లడ్డూ

సంగారెడ్డి పట్టణంలోని శ్రీనగర్ పాత బస్టాండ్ మహంకాళ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమర్జనం సందర్భంగా లడ్డూ వేలం పాట హోరా హోరీగా సాగింది. భారీ ధర పలికి రూ.1 లక్ష రూపాయలకు వినాయకుని లడ్డూను హెల్పింగ్ యాండ్స్ అసోసియేషన్ సభ్యులు అఖిల్ సొంతం చేశారు. మహంకాళ్ యూత్ , శివ పంతులు అఖిల్ ను సన్మానించారు. యువత సభ్యులు సూరజ్, చిన్న, శ్రీను, శ్యామ్, శ్రీకాంత్, లక్కీ,  నాగరాజ్, సాయి, రాజ్,  వంశీ, విజయ్,  రోహిత్ ఉన్నారు

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...