Sunday, September 07, 2025

రూ.1 లక్ష రూపాయలు పలికిన మహంకాళి లడ్డూ

సంగారెడ్డి పట్టణంలోని శ్రీనగర్ పాత బస్టాండ్ మహంకాళ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమర్జనం సందర్భంగా లడ్డూ వేలం పాట హోరా హోరీగా సాగింది. భారీ ధర పలికి రూ.1 లక్ష రూపాయలకు వినాయకుని లడ్డూను హెల్పింగ్ యాండ్స్ అసోసియేషన్ సభ్యులు అఖిల్ సొంతం చేశారు. మహంకాళ్ యూత్ , శివ పంతులు అఖిల్ ను సన్మానించారు. యువత సభ్యులు సూరజ్, చిన్న, శ్రీను, శ్యామ్, శ్రీకాంత్, లక్కీ,  నాగరాజ్, సాయి, రాజ్,  వంశీ, విజయ్,  రోహిత్ ఉన్నారు

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...