Sunday, August 31, 2025

పదవి విరమణ కార్యక్రమం

సంగారెడ్డి నాలుగో తరగతి సిబ్బంది పదవి విరమణ అయినందున వారి యొక్క సన్మానం గురించి పదవి విరమణ కార్యక్రమం సందర్భంగా మన తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటుచేసిన పదవి విరమణ సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్న  అందులో  దుర్గయ్య ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్, కే సత్యనారాయణ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్  ఆనంద్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ సభ్యులు పదవి విరమణ అందుకున్నారు ఈ కార్యక్రమంలో నాలుగో తరగతి జిల్లా అధ్యక్షుడు షరీఫ్, సెక్రెటరీ నాగరాజు, అసోసియేషన్ ప్రెసిడెంట్ పి అశోక్, మరియు టౌన్ అధ్యక్షుడు పండరి ట్రెజరర్ ప్రవీణ్ కుమార్, పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...